MANA TV Live Stream Of GnanaDhara Remedial Teaching Programme in Summer 2018 SCERT,AP.GnanaDhara Gnana Dhaara Jnaana Dhaara Remedial Teaching Programme in Summer 2018 - SCERT,Gnanadhara - Summer Residential Remedial Teaching programme to D1 & D2 Graders of class V & IX in summer 2018 .AP Live From MANATV Studio Date : 03-05-2018 Time : 10:30: AM The State Council of Educational Research and Training (SCERT) Andhra Pradesh,Gnanadhara, Remedial Teaching Programme in Summer 2018 - SCERT,AP.Gnana Dhaara’ Summer Residential Programme 2018 Phase 1 for 5th Class ,9th Classes.YouTube Live URL Link https://youtu.be/2O4IEzVnJ4c.Mana TV Today Teleconference Live- Gnana Dhara.Mana TV Today Teleconference Live.Gnaanadhara teleconference live telecast here'.
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన 'సమ్మెటివ్-1' పరీక్షల్లో డి-1, డి-2 గ్రేడుల్లో నిలిచిన 5, 9 తరగతుల విద్యార్థులకు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. 'జ్ఞానధార' పేరుతో ఈ ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. మే 7న ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక తరగతులు నెలరోజులపాటు సాగనున్నాయి. దాదాపు 2.8 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా బోధించనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం మంది విద్యార్థులు డి-1, డి-2 గ్రేడ్లు పొందారు. June 6 వరకు వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించున్నారు.
'జ్ఞానధార' ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 760 సాంఘిక, గిరిజన, బీసీ వసతిగృహాల్లో వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. తరగతుల నిర్వహణకు దాదాపు 5 వేల వరకు ఉపాధ్యాయుల అవసరం ఉంది. విద్యార్థులకు కేవలం బోధనే కాకుండా వ్యాయామ విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన 'సమ్మెటివ్-1' పరీక్షల్లో డి-1, డి-2 గ్రేడుల్లో నిలిచిన 5, 9 తరగతుల విద్యార్థులకు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. 'జ్ఞానధార' పేరుతో ఈ ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. మే 7న ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక తరగతులు నెలరోజులపాటు సాగనున్నాయి. దాదాపు 2.8 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా బోధించనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 22 శాతం మంది విద్యార్థులు డి-1, డి-2 గ్రేడ్లు పొందారు. June 6 వరకు వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించున్నారు.
'జ్ఞానధార' ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 760 సాంఘిక, గిరిజన, బీసీ వసతిగృహాల్లో వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. తరగతుల నిర్వహణకు దాదాపు 5 వేల వరకు ఉపాధ్యాయుల అవసరం ఉంది. విద్యార్థులకు కేవలం బోధనే కాకుండా వ్యాయామ విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
Post a Comment